నరసింహులగూడెం వాసికి డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ర్యాంక్

byసూర్య | Tue, Oct 01, 2024, 01:26 PM

మునగాల మండలం నరసింహుల గూడెంకు చెందిన ఉయ్యాల నరేందర్ సూర్యాపేట జిల్లా డీఎస్సీ ఫలితాలలో 87. 5 మార్కులు సాధించి ఎస్జిటి విభాగంలో జిల్లా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
తీవ్ర పోటీలో నరేందర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు, మిత్రులు, బంధువులు అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానన్నారు.


Latest News
 

తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM
తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. ఈ రూట్‌లోనే Tue, Oct 01, 2024, 10:44 PM