తండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు

byసూర్య | Thu, Sep 26, 2024, 02:44 PM

కన్నతండ్రి ప్రాణం తీయాలనుకుంటే.. పెద నాన్న ప్రాణం పోశాడు.నాంపల్లి మండలం రాందాస్‌ తండాకు చెందిన మెఘావత్‌ మధు నాలుగేళ్ల క్రితం భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి, ఆరేళ్ల కూతురు ఇందుమతిపైనా దాడి చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత చిన్నారి సంరక్షణ బాధ్యత పెదనాన్న తీసుకున్నాడు.
అయితే 20రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో గుండెకు 2రంధ్రాలు ఉన్నట్లు గుర్తించి బుధవారం నిమ్స్‌లో ఇందుమతికి ఉచితంగా గుండె చికిత్స చేయించారు.


Latest News
 

హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు : బండి సంజయ్ Mon, Sep 30, 2024, 12:25 PM
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం Mon, Sep 30, 2024, 11:38 AM
3 నుంచి బాసరలో దసరా ఉత్సవాలు.కు సర్వం సిద్ధం Mon, Sep 30, 2024, 11:14 AM
చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ Mon, Sep 30, 2024, 10:58 AM
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ Mon, Sep 30, 2024, 10:39 AM