సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

byసూర్య | Wed, Sep 25, 2024, 08:36 PM

సింగరేణి కార్మికులు శ్రమించి సంస్థకు తీసుకొచ్చిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సాధించిన వాస్తవ లాభం రూ. 4, 701 కోట్లపై 33 శాతం కాకుండా నిధులు దారి మళ్లించి కేవలం రూ. 796 కోట్లు కార్మికులకు లాభాల వాటా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM