నూతన పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడికి సన్మానం

byసూర్య | Wed, Sep 25, 2024, 01:12 PM

నూతనంగా పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా నియమితులైన కుబీర్ మండలం పల్సి ఉన్నత పాఠశాల హెచ్ఎం సురేష్ ను బుధవారం స్థానిక ఉపాధ్యాయులు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వృత్తిని దైవంగా భావించి, ఉపాధ్యాయ పదవికి హెచ్ఎం సురేష్ వన్నె తెచ్చారని కొనియాడారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున నిరంతరం పోరాడుతామని అన్నారు.


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM