ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

byసూర్య | Sun, Sep 22, 2024, 07:12 PM

లక్షెట్టిపేట న్యాయస్థానంలో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయస్థానంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంపత్ అన్నారు. పోలీసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయన మాట్లాడుతూ.. రాజీ పడే కక్ష దారులు, డ్రంకెన్ డ్రివ్, పెట్టి కేసులు వున్నవారు  కేసుల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సంప్రదించాలన్నారు.
ఈసమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్, లక్షెట్టిపేట, ఎస్సై సతీష్, దండెపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్, హాజిపూర్ ఎస్సై సురేష్, జన్నారం ఎస్సై రాజవర్డన్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM