byసూర్య | Sat, Sep 21, 2024, 08:30 PM
గంజాయి అమ్ముతున్న ఐఐటీ విద్యార్థి మరియు ఐటీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు. ఎస్సార్ నగర్లోని పీజీ హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్మకాలు.. ఐఐటీ విద్యార్థి పవన్ తో పాటు ఐటీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు!మణికొండ కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసుల సోదాలు!మణికొండలో ఐటీ ఉద్యోగి లోకేష్ ఇంట్లో 1.75 కిలోల గంజాయి స్వాధీనం.. అతనికి గంజాయి అమ్మిన శ్రీకాంత్ అనే వ్యక్తిని కూకట్పల్లిలో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులుకిలో గంజాయిని 20 వేలకు అమ్ముతున్న నిందితులు. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించి.. 22 మంది పైన కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు