విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే

byసూర్య | Fri, Sep 20, 2024, 03:56 PM

చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపుర్ లో గురువారం నిర్వహించిన 68వ ఎస్జిఫ్ క్రీడా టోర్నమెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM