విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

byసూర్య | Fri, Sep 20, 2024, 03:48 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని. వారిని తన సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని అన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలో అయినా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలి. పరిసరాలతో పాటు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందితో మాట్లాడుతూ ఏ విధమైన అవసరమైన మేం సాయం చేయడానికి ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు, దిగంబరావ్, కాంగ్రెస్ వైస్ అధ్యక్షులు, వెంకట్రావు, ఇస్మాయిల్, నరసింహ గౌడ్, వెంకట్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM