ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత

byసూర్య | Thu, Sep 19, 2024, 07:58 PM

బీఆర్ఎస్ నేత సొంత ఖర్చులతో చిన్నారి మృతదేహం తరలింపు.ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక(6) అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది.. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఎదురుచూశారు.చివరికి బీఆర్ఎస్ నేత జంపన్న సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించాడు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM