byసూర్య | Thu, Sep 19, 2024, 04:45 PM
మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ (ట్రాన్స్కో) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) శంకర్ ని బీసీ, ఓసి ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరం సత్యనారాయణ, పరమేశ్వరప్ప, రాజు, నగేష్, అశోక్, కమారం శ్రీను, తదితరులు కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఎస్ఈ శంకర్ మాట్లాడుతూ. జిల్లాలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.