విద్యుత్ శాఖ జిల్లా అధికారిని కలసిన నాయకులు

byసూర్య | Thu, Sep 19, 2024, 04:45 PM

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ (ట్రాన్స్కో) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) శంకర్ ని బీసీ, ఓసి ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరం సత్యనారాయణ, పరమేశ్వరప్ప, రాజు, నగేష్, అశోక్, కమారం శ్రీను, తదితరులు కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఎస్ఈ శంకర్ మాట్లాడుతూ. జిల్లాలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.


Latest News
 

పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM