బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం

byసూర్య | Mon, Sep 16, 2024, 04:08 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ స్వాతంత్రం కోసం వినాయకుని ఉత్సవాలను ప్రారంభించి, దేశ ప్రజలను ఐక్యం చేసిన మహానేత తిలక్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM