ప్రత్యేక గ్రీవెన్స్ బ్లో 17 దరఖాస్తులు

byసూర్య | Sat, Jul 27, 2024, 07:31 PM

ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను త్వరితంగా పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక ప్రజవాణి కార్యక్రమంలో దివ్యాంగులు, వయోవృద్దుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ గ్రీవెన్స్ లో మొత్తం 17 దరఖాస్తులు రాగా, సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.


Latest News
 

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM