ట్రావెల్ బస్సులో భారీ చోరీ

byసూర్య | Sat, Jul 27, 2024, 06:59 PM

కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఆగిన ట్రావెల్ బస్సులో భారీ చోరీ జరిగింది. బస్సులో గుర్తుతెలియ వ్యక్తులు నాలుగు కిలోల బంగారం చోరీ చేశారు. జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి విచారణ చేశారు. ఇద్దరు వ్యక్తులు బ్యాగులు బంగారం వేసుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయినట్లు డిఎస్పి చెప్పారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM