కల్వకుర్తి పట్టణంలోని 8వ వార్డులో సమస్యలు పరిష్కరించాలి

byసూర్య | Sat, Jul 27, 2024, 02:27 PM

పట్టణంలో పట్టణంలోని ఎనిమిదవ వార్డు సుభాష్ నగర్ కాలనీ లో పలు సమస్యలతో సతమతమవుతున్నారని వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని శనివారం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు మురికి కాలువలు లేక మురికి నీరంతా రోడ్డుపై పారుతూ ఈగలకు దోమలకు ఆవాసాలుగా మారి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM