ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయండి

byసూర్య | Fri, Jul 26, 2024, 09:32 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో పేర్కొన్న విధంగా వ్యవసాయ రంగానికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించి, ఆచరణలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM