వివాహిత అదృశ్యం

byసూర్య | Fri, Jul 26, 2024, 02:40 PM

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) ఈ నెల 25 మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ గురువారం ఇచ్చిన పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM