byసూర్య | Fri, Jul 26, 2024, 02:40 PM
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) ఈ నెల 25 మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ గురువారం ఇచ్చిన పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.