జ్యువెల్లరీ షాప్ లో చోరీ

byసూర్య | Fri, Jul 26, 2024, 02:12 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. గుర్తు తెలియని దుండగులు క్రిష్ణ జ్యువెల్లర్స్ షాప్ లో రెండు బలమైన శెట్టర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపాజీ బృందం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM