కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం `

byసూర్య | Thu, Jul 25, 2024, 02:45 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూ తీవ్ర అన్యాయానికి గురి చేశారని సిపిఎం నాయకులు వెంకటేష్, రమేష్, అజయ్ లు మండిపడ్డారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మండల కేంద్రంలో గురువారం రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపుపై నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని సమావేశపరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM