byసూర్య | Fri, Jul 12, 2024, 11:56 AM
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం.గంజాయి మత్తులో రెచ్చిపోయిన నలుగురు యువకుల వీరంగం.స్థానిక అంజలి స్కూల్ సమీపంలో యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి.నడి రోడ్డుపై భాదితుడి బట్టలిప్పి చావబాదిన పోకిరీలు.అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన గ్యాంగ్..కాపాడే ప్రయత్నం చేసిన వారి పైనా దాడి.కొంతకాలంగా సూర్యాపేటలో గంజాయి బ్యాచ్ ఆగడాలు.చోద్యం చూస్తున్న సూర్యాపేట పోలీసులు.గతంలో గంజాయి మత్తులో హత్యలకు పాల్పడ్డ ఘటనలు.