పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jul 10, 2024, 01:16 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని తొండుపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వారి బాధ్యతాయుతంగా పెంచాలని సూచించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM