పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jul 10, 2024, 01:16 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని తొండుపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వారి బాధ్యతాయుతంగా పెంచాలని సూచించారు.


Latest News
 

నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం Sun, Feb 09, 2025, 04:46 PM
కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Feb 09, 2025, 04:44 PM
బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు Sun, Feb 09, 2025, 04:42 PM
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM