చట్టాన్ని అమలు చేయని పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

byసూర్య | Tue, Jul 09, 2024, 03:15 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం సమస్యలపై రక్షణ కొరకు పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల చట్ట ప్రకారంగా వ్యవహరించని అధికారుల పైన కేసులు నమోదు చేసి, కఠినచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వవాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యంపల్ల పురుషోత్తం రెడ్డి మంగళవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. ప్రజలు చెల్లించే పన్నులను జీతాలుగా పొందుతున్న పోలీసులు, అధికారులు ప్రజలకు సేవకులుగా ఉండాలన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM