byసూర్య | Tue, Jul 09, 2024, 12:34 PM
వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి జంగం గంగాధర్ తెలిపినారు. ఈరోజు ఉదయం ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాదం వితరణ నిర్వహించడం జరుగుతుంది ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.