byసూర్య | Tue, Jul 09, 2024, 11:07 AM
శంషాబాద్ లో మల్లికా కన్వెన్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సమావేశం కు ముఖ్యం అతిథి సంఘటన మంత్రి చంద్రశేఖర్ ఈ 12 వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురించి తగు సూచలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ నేతలు పాల్గొన్నారు.