ఎమ్మెల్యే కుంభం ఆర్టీసీ డిపో మేనేజర్లతో సమీక్ష

byసూర్య | Tue, Jul 09, 2024, 10:41 AM

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం వివిధ ఆర్టీసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో పలు గ్రామాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభిచాలన్నారు. వివిధ గ్రామాలకు ప్రస్తుతం వున్న సర్వీసులను పొడగించి బస్సు సౌకర్యం కల్పించాలని మేనేజర్లను కోరారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి నుండి భువనగిరి మీదుగా వెళ్లే ప్రతి బస్సు భువనగిరి బస్టాండ్ కు తప్పనిసరిగా రావాలన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM