ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి

byసూర్య | Tue, Jul 09, 2024, 10:28 AM

జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజావాణికి వస్తారన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM