ఇంటర్ స‌ప్లిమెంట‌రీ ఫలితాల్లో ఎస్ఆర్ విజ‌య దుందుభి...

byసూర్య | Tue, Jun 25, 2024, 02:40 PM

ఎస్ఆర్ నల్లగొండ బ్రాంచ్ విద్యార్థులు ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో ప్రభంజనం సృష్టించారు. సోమ‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు 25 మంది కి పైన 460పైన మార్కులు సాధించి సత్తా చాటారు. మొదటి సంవత్సరo ఎంపీసీ విభాగంలో 470 మార్కుల‌కు గాను తార‌క్‌రామ్ 468, సాత్విక రెడ్డి 467, ఆశ శ్రీ 466, నేహ 466, భావన 466, నీలిమ 466 సాధించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM