చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

byసూర్య | Tue, Jun 25, 2024, 02:38 PM

సూర్యాపేట రూరల్ టేకుమట్ల (వెంకటాపురం) చెరువులో మంగళవారం అనుమానాస్పదంగా గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. బుడద మరుగులో కూరుకుపోయి వ్యక్తి దాదాపు 50 సంవత్సరాలు ఉంటుంది. హత్యనా ఆత్మహత్యనా లేక చెరువులో చిక్కి మరణించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM