నీటి పంపింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jun 18, 2024, 03:26 PM

మరికల్ మండలం తీలేరు గ్రామం వద్ద సంప్ హౌస్ నుండి కోయిల్ సాగర్ జలాశయానికి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి నీటి పంపింగ్ ప్రారంభించారు. మోటర్లకు పూజలు చేసి పంపింగ్ ప్రారంభించారు. అనంతరం కృష్ణ నీళ్లలో పూలు చల్లి పూజలు చేశారు. జూరాల ప్రాజెక్టు నుండి నీటి నుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM