ఇంటింటి మిషన్ భగీరథ సర్వే

byసూర్య | Tue, Jun 18, 2024, 02:21 PM

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది బక్రీద్ పండుగ సెలవు రోజు అయినప్పటికి సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ నల్లాల సర్వేను కొనసాగించారు. కార్యదర్శి పరుశరాం ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటీకి తిరుగుతూ. నల్లాలు ఏ సమయంలో వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నీరు వస్తుందా లేదా? సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య! Sat, Dec 13, 2025, 12:55 PM
రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM