ఇంటింటి మిషన్ భగీరథ సర్వే

byసూర్య | Tue, Jun 18, 2024, 02:21 PM

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది బక్రీద్ పండుగ సెలవు రోజు అయినప్పటికి సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ నల్లాల సర్వేను కొనసాగించారు. కార్యదర్శి పరుశరాం ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటీకి తిరుగుతూ. నల్లాలు ఏ సమయంలో వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నీరు వస్తుందా లేదా? సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM