ఇంటింటి మిషన్ భగీరథ సర్వే

byసూర్య | Tue, Jun 18, 2024, 02:21 PM

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది బక్రీద్ పండుగ సెలవు రోజు అయినప్పటికి సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మిషన్ భగీరథ నల్లాల సర్వేను కొనసాగించారు. కార్యదర్శి పరుశరాం ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటీకి తిరుగుతూ. నల్లాలు ఏ సమయంలో వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఆ కుటుంబానికి సరిపడా నీరు వస్తుందా లేదా? సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM