విద్యుదాఘాతం తో నాలుగు పాడి గేదె లు మృతి

byసూర్య | Tue, Jun 18, 2024, 01:45 PM

మునగాల మండలం కృష్ణానగర్ లో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన భూక్య శంకర్, గుగులోతు వెంకటేశ్వర్లు లకు చెందిన నాలుగు పాడి గేదెలు సోమవారం మృతి చెందాయి. మేతకు వెళ్లిన గేదెల కు పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడం వల్ల మృతి చెందినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. గేదెలు మృతి చెందడంతో తాము ఉపాధి కోల్పోయామని సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM