విద్యుదాఘాతం తో నాలుగు పాడి గేదె లు మృతి

byసూర్య | Tue, Jun 18, 2024, 01:45 PM

మునగాల మండలం కృష్ణానగర్ లో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన భూక్య శంకర్, గుగులోతు వెంకటేశ్వర్లు లకు చెందిన నాలుగు పాడి గేదెలు సోమవారం మృతి చెందాయి. మేతకు వెళ్లిన గేదెల కు పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడం వల్ల మృతి చెందినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. గేదెలు మృతి చెందడంతో తాము ఉపాధి కోల్పోయామని సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM