న్యాయం చేయాలని స్టేషన్ ముందు ధర్నా

byసూర్య | Tue, Jun 18, 2024, 01:19 PM

పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ (32) మామిళ్లగూడెం నుండి తన స్వగ్రామమైన తుమ్మలపల్లికి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంద ఉపేదర్ అక్కడికక్కడే మృతి చెందాడు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM