గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Tue, Jun 18, 2024, 01:15 PM

దేవరకొండ మండలం గిరిజనగర్ తండ సమీపంలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం పాత వాటర్ ప్లాంట్ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న స్థానికుల సమాచారం మేరకు వెళ్లి విచారించగా మృతుడు గత కొద్దిరోజుల నుండి మతిస్థిమితం లేకుండ తిరిగినట్లు తెలిసిందన్నారు. మృతుడి వయస్సు(40), చామనఛాయ, మొలతాడుకు తాయత్తు ఉందని మృతుడిని గుర్తిస్తే 8712670154 నంబర్ కు సమాచారమివ్వాలని తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM