ఈనెల 19న బైక్ ర్యాలీ: గౌతమ్ రావు

byసూర్య | Tue, Jun 18, 2024, 12:17 PM

బార్కత్ పురాలోని బీజేపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పాల్గొని మాట్లాడారు. ఈనెల 19వ తేదిన నగరానికి విచ్చేస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇట్టి ర్యాలిని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM