byసూర్య | Tue, Jun 18, 2024, 12:20 PM
పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన మంద ఉపేందర్ (32) మామిళ్లగూడెం నుండి తన స్వగ్రామమైన తుమ్మలపల్లికి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంద ఉపేదర్ అక్కడికక్కడే మృతి చెందాడు.