మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి

byసూర్య | Tue, Jun 18, 2024, 12:02 PM

గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే నూతన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సైతం హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇటీవల మెదక్ లో జరిగిన సంఘటనలో గాయపడ్డ బిజెపి నాయకులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM