మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి

byసూర్య | Tue, Jun 18, 2024, 12:02 PM

గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే నూతన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సైతం హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇటీవల మెదక్ లో జరిగిన సంఘటనలో గాయపడ్డ బిజెపి నాయకులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM