రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

byసూర్య | Mon, Jun 17, 2024, 12:10 PM

బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాల్వంచ నుంచి భద్రాచలం వస్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న టూవీలర్ వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మోటార్ సైకిలిస్ట్ తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోగా, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి కూడా తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న మోటార్ సైకిలిస్ట్, గాయపడిన ప్రయాణికులను భద్రాచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM