ముస్లిం సోదరులను కలిసిన సెన్సార్ బోర్డు సభ్యులు

byసూర్య | Mon, Jun 17, 2024, 12:35 PM

బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం పూడూరు మండల కేంద్రంలో ముస్లిం సోదరులను సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ పటేల్ కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల యువమోర్చా అధ్యక్షులు పాండు, పూడూరు మండల భాజపా ఉపాధ్యక్షులు శ్రీశైలం, నాయకులు సుభాన్ , సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM