byసూర్య | Mon, Jun 17, 2024, 11:45 AM
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం భువనగిరి పట్టణంలోని ఈద్గాలలో ఏర్పాటు చేసిన బక్రీద్ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ముస్లిం, మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.