byసూర్య | Mon, Jun 17, 2024, 11:41 AM
మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. అమ్మవారికి బోనం ఎత్తుకొని మొక్కులు చెల్లించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తల్లిని కోరుకున్నారు.