తిప్పారెడ్డిపల్లిలో మిషన్ భగీరథ సర్వే

byసూర్య | Sun, Jun 16, 2024, 08:05 PM

నాగర్ కర్నూల్ వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం మిషన్ భగీరథ తాగు నీటి పథకంపై సర్వే కొనసాగింది. గ్రామ కార్యదర్శి ఖాజా సుజావుద్దీన్ సర్వే నిర్వహించారు. మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఉందా, ఎంతమంది ఇంట్లో మిషన్ భగీరథ నీటిని వాడుతున్నారనే అంశాలు సేకరించారు. నాలుగురోజులుగా గ్రామంలో సర్వే కొనసాగుతుందని త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM