byసూర్య | Tue, May 07, 2024, 10:47 AM
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ బిజెపి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.