హత్నూర మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారం

byసూర్య | Tue, May 07, 2024, 10:47 AM

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ బిజెపి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఖమ్మంలో ఫుడ్ పార్క్ ప్రారంభించడానికి కారణమిదే..! Sun, May 19, 2024, 06:08 PM
రేపు నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటన Sun, May 19, 2024, 06:04 PM
త్వరలోనే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: మంత్రి Sun, May 19, 2024, 06:01 PM
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం Sun, May 19, 2024, 05:54 PM
తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల Sun, May 19, 2024, 04:36 PM