వందే భారత్ రైలు కింద పడి చనిపోయాడు

byసూర్య | Tue, May 07, 2024, 10:45 AM

వందే భారత్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు. భువనగిరి-పగిడిపల్లి రైల్వే లైన్ మధ్యలో పట్టాలపై వందే భారత్ రైలు కింద పడి రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సుమారు 35 ఏళ్లు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే 8712568454, 8712658719 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

తెలంగాణలో మెగాఫుడ్‌ పార్క్‌.. 25 వేల మందికి ఉపాధి Sun, May 19, 2024, 03:51 PM
వరంగల్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం Sun, May 19, 2024, 03:47 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, రూట్ల వివరాలివే Sun, May 19, 2024, 03:44 PM
నాంపల్లిలో మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ Sun, May 19, 2024, 03:40 PM
యాదాద్రి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ కొత్త రూల్ తెలుసా ? లేదంటే దర్శనానికి వెళ్లనివ్వరు Sun, May 19, 2024, 03:37 PM