నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి

byసూర్య | Tue, Apr 23, 2024, 04:19 PM

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కాములు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. కేవలం దోచుకోవడం దాచుకోవడమే తప్ప చేసింది, చేయబోయేది ఏమి లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో కేవలం కుటుంబ పాలన మాత్రమే నడుస్తుందంటూ ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జానా రెడ్డి ఫ్యామిలీ పై ఫైర్ అయ్యారు. కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన టైం వచ్చిందని, మోడీ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉండబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM