రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

byసూర్య | Tue, Apr 23, 2024, 12:17 PM

మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే మండలం వన్నారంకి చెందిన తాళ్లపల్లి సంపత్ అనే గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు పనిమీద ద్విచక్ర వాహనంపై గట్టుదుద్దెనపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. సంపత్ ఎడమ కాలుకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM