ఆ మూడు కుటుంబాల చేతుల్లోనే జిల్లా.. అభివృద్ధి శూన్యం: సైదిరెడ్డి

byసూర్య | Tue, Apr 23, 2024, 11:39 AM

నల్గొండ జిల్లాను మూడు కుటుంబాలు ఏలుతున్నాయని.. కానీ జిల్లా మాత్రం అభివృద్ధి చెందలేదని బిజెపి నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. నల్లగొండలో నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పాలన కావాలో.. అభివృద్ధి చేసే మోది కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. నల్లగొండ ఎంపీగా తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని భీమా వ్యక్తం చేశారు.


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM