మహబూబ్ నగర్-బోధన్ రైలు తాత్కాలిక రద్దు

byసూర్య | Tue, Apr 23, 2024, 11:35 AM

మహబూబ్ నగర్ నుంచి బోధన్ (నిజామాబాద్ జిల్లా) మధ్య నడిచే రైలును ఈనెల 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు రాకపోకలు నిలిపివేసినప్పటికీ తాజాగా మే 1 నుంచి 16 వ తేదీ వరకు రద్దును పొడిగించినట్లు ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.


Latest News
 

కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. ఈ జిల్లాల్లో మాడుపగిలే ఎండలు, రెడ్ అలర్ట్ జారీ Fri, May 03, 2024, 10:36 PM
అమిత్ షాపై కేసు నమోదు.. ఆ నలుగురిపై కూడా Fri, May 03, 2024, 10:31 PM
మీకు తెలుసా..? పోలింగ్ కేంద్రంలో అలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష Fri, May 03, 2024, 09:58 PM
తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో.. ఆ 5 గ్రామాలు వెనక్కి, కీలక హామీలు ఇవే.. Fri, May 03, 2024, 09:55 PM