byసూర్య | Tue, Apr 23, 2024, 11:33 AM
మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గెలుపుకై కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బిజెపి మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంఘాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోట్ల. శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గొల్ల అనిల్ కుమార్, జగన్నాథ్ రెడ్డి, వడ్ల బాలరాజు, బి. శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.