కౌకుంట్లలో బీజేపీ ఇంటింటి ప్రచారం

byసూర్య | Tue, Apr 23, 2024, 11:33 AM

మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గెలుపుకై కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బిజెపి మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంఘాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోట్ల. శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గొల్ల అనిల్ కుమార్, జగన్నాథ్ రెడ్డి, వడ్ల బాలరాజు, బి. శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM