వేడెక్కనున్న నాగర్ కర్నూల్ రాజకీయాలు

byసూర్య | Tue, Apr 23, 2024, 11:29 AM

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో మంగళవారం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 23న నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 27న రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీంతో స్థానిక నేతలు జనసమీకరణలో నిమగ్నమైయ్యారు. ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు ముందుకెళ్తున్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM