ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేద్దాం: మేఘా రెడ్డి

byసూర్య | Tue, Apr 23, 2024, 11:28 AM

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా. మల్లు రవి నామినేషన్ సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3: 00 గంటలకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేద్దామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా kరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. ఈ జిల్లాల్లో మాడుపగిలే ఎండలు, రెడ్ అలర్ట్ జారీ Fri, May 03, 2024, 10:36 PM
అమిత్ షాపై కేసు నమోదు.. ఆ నలుగురిపై కూడా Fri, May 03, 2024, 10:31 PM