నల్గొండలో ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్: కేంద్రమంత్రి

byసూర్య | Tue, Apr 23, 2024, 11:25 AM

శానంపూడి సైదిరెడ్డి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నల్లగొండలో ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నల్గొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ వస్తే జిల్లాలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM